Monday, April 29, 2024

AP: బ‌స్సు బోల్తా…. 10మంది విద్యార్ధుల‌కు గాయాలు..

చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం మోతరంగాని పల్లి పరిధిలో విద్యార్ధుల‌తో వెళుతున్న వివేకానంద జూనియర్ కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో 10మంది విద్యార్ధులు గాయ‌ప‌డ్డారు.

వారిని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement