Sunday, May 5, 2024

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎంపికైన విజయం విద్యార్థులు

చిత్తూరు నగరంలోని విజయం డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరి ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచారని కరస్పాండెంట్ డాక్టర్ తేజోమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు . మొత్తం ఇరవై ఆరు మంది విజయం కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు . ప్రస్తుత విద్యా సంవత్సరంలో తమ కళాశాల నుంచి వివిధ ఎమ్మెన్సీ కంపెనీలకు 171 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ తాజా మూర్తితోపాటు అధ్యాపకులు దేవేంద్రన్ , జగదీష్ , చంద్రమౌళి , ఉమాపతి , విజయ్ కుమార్ లు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement