Thursday, May 2, 2024

AP: వలలో చిక్కిన చిరుత…అడ‌వికి త‌ర‌లింపు…

కర్నూలుజిల్లాః కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఉన్న మంచినీటి చెరువు ఒడ్డున ఉన్న సుశీలమ్మ కొండలో చిరుత పులి వలకు చిక్కుకుంది. గమనించిన గ్రామస్తులు ఉదయం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు చిరుతనుఅడవికి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement