Thursday, May 9, 2024

చిట్టీల పేరుతో చీటింగ్​.. 20కోట్లతో ప‌రార్‌

విజ‌య‌వాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో 20కోట్ల రూపాయలతో ఓ వ్యక్తి ఉడాయించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళలు రోడెక్కారు. సుమారు వంద మంది ఆందోళన చేపట్టారు.

పిభ్రవరిలో కేసు పెట్టినా త‌మ‌కు న్యాయం జరగలేదని మ‌హిళ‌లు వాపోతున్నారు. నిందితుడు బెయిల్‌పై తిరుగుతున్నాడని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement