Thursday, May 16, 2024

Breaking: అనంతపురంలో దారుణం.. రోక‌లిబండ‌తో భ‌ర్త‌ను ఏం చేసిందంటే..

నిత్యం వేధింపుల‌తో విసిగిపోయిన ఓ మ‌హిళ ఏం చేసిందో తెలుసా.. ఇక త‌ను ఆ బాధ‌లు భ‌రించ‌లేన‌నుకుందో ఏమో.. క‌ట్టుకున్న భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టి చంపేసింది. ఈ ఘ‌ట‌న అనంత‌పురం సిటీలో జ‌రిగింది.. హత్య త‌ర్వాత నేరుగా వెళ్లి పోలీసుల‌కు లొంగిపోయింది.

అనంత‌పురం పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. న‌గ‌రంలోని కుసుమ, రాజేంద్ర‌ప్ర‌సాద్ భార్యాభ‌ర్త‌లు. కాగా నిత్యం వేధిస్తుండ‌డంతో త‌ట్టుకోలేని కుసుమ భ‌ర్త రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను దారుణంగా రోక‌లిబండ‌తో మోది చంపేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. దీంతో వారి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు అనాథ‌లుగా మిగిలిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement