Monday, April 29, 2024

TDP: రేపల్లెలో అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలోని రేపల్లెకు చంద్రబాబు వెళ్లి హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉప్పలవారి పాలెంలో హత్యకు గురైన‌ 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఈరోజు మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు పరామర్శించనున్నారు. చంద్ర‌బాబు మృతుని ఇంటికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement