Saturday, April 27, 2024

AP : కుప్పంలో బాబు ఇంటింటి ప్ర‌చారం …

టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజైన నేడు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్దసంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. రెండు నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement