Sunday, April 28, 2024

Central Team: తూపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

తుపాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట నష్టం అంచనాకు నేడు కృష్ణా, బాపట్ల జిల్లాలో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. తుపానుతో జరిగిన నష్టాన్ని బృదం అంచనా వేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement