Monday, April 29, 2024

AP: నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లిన బ‌స్సు…. త‌ప్పిన ప్ర‌మాదం…

పెదపాడు, జనవరి 25( ప్రభ న్యూస్): ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ గ్రామంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ చెందిన సిద్ధార్థ విద్యాలయ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న గురువారం ఉదయం చోటుచేసుకుంది.

మెయిన్ రోడ్ లో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఒక నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. నివాస ప్రాంతాలకు చెందిన ఇల్లు దెబ్బతింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈఘ‌ట‌న పై డ్రైవ‌ర్‌ను ఆరా తీయ‌గా ఎదురుగా ఉన్న వాహనం తప్పించబోయే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలిపాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement