Saturday, May 4, 2024

srikakulam : బస్సు బోల్తా… 20మందికి గాయాలు

బస్సు బోల్తాపడడంతో 20మందికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈరోజు ఉదయం 11గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement