Saturday, May 18, 2024

Breaking : ఒంటిపై పెట్రోలు పోసుకుని.. యువతి ఆత్మహత్యాయత్నం

తిరుపతి సిటీ ప్రభ న్యూస్.. ఓ యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం పాతకాలవ గ్రామం పరిధిలోని వకుల మాత గుడి సమీపంలో టంగుటూరు జిల్లాకు చెందిన మణిమాల 21 సంవత్సరాలు. ఒంటిపై పెట్రోల్.పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమీపంలో ఉన్నవారు వచ్చి మంటలను అదుపు చేసి.. యువతనును చికిత్స నిమిత్తం రుయా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించారు. తిరుపతి రూరల్ ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement