Monday, April 29, 2024

Breaking News – ప‌ట్టాలు త‌ప్పిన విశాఖ – రాయ‌గ‌డ పాసింజ‌ర్ రైలు…పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణీకుల‌కు గాయాలు

విశాఖ-విజయనగరం మార్గమధ్యంలో కంటకాపల్లి సమీపంలో పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రెండు బోగీలు ట్రాక్ నుంచి బయటకు దూసుకువచ్చి బోల్తా పడ్డాయి..విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్ర‌మాదంలో ప‌దుల సంఖ్య‌లో ప్ర‌యాణీకులు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.. అలాగే ప‌లువురు మృతి చెంది ఉండ‌వ‌చ్చ‌ని భ‌య‌ప‌డుతున్నారు..ప్ర‌మాదం వార్త తెలిసిన వెంట‌నే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి.. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement