Sunday, April 28, 2024

Breking: బ‌ద్వేల్‌.. రౌండ్ రౌండ్‌కు ఫ్యాన్ హ‌వా!

బ‌ద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో అధికార వైసీపీ ఎదురులేకుండా త‌న స‌త్తా చాటుతోంది. ప‌ద‌కొండో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 89,660 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 21,567 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 6,191 ఓట్లు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement