Thursday, April 25, 2024

Breaking | ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్ కు అస్వస్థత..

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ మణిపాల్ లోని ఆసుపత్రికి తరలించారు. గవర్నర్‌ కు వైద్య పరీక్షలు చేసి ఎండోస్కోపీ నిర్వహించాలని వైద్యులు సూచించిన‌ట్టు తెలుస్తొంది. శస్త్ర చికిత్స అనంత‌రం రేపు డిశ్చార్జి చేస్తామని మణిపాల్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement