Thursday, May 9, 2024

Breaking: చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో ఏపీ బీజేపీ నతేలు భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్ లో చంద్రబాబుతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, సీఎం రమేశ్, మాధవ్, నారాయణరెడ్డి ఉన్నారు. కాసేపట్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement