Monday, May 6, 2024

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ ను విచారించేలా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్ లాయర్లు మెన్షన్ చేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement