Thursday, April 25, 2024

అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయం : మంత్రి గంగుల

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. బుధ‌వారం కరీంనగర్ 16వ డివిజన్ లో బస్తీ దహఖాన, మంచి నీటి పైప్ లైన్ పనులకు భూమి పూజ, బైపాస్ రోడ్డు వ్యాన్ల అండ్ వద్ద రజక కమ్యూటి హాల్ నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement