Saturday, April 27, 2024

మంత్రి రోజా ఇంటిపై దాడి.. 30మంది టీడీపీ నేతలపై కేసు

ఏపీ మంత్రి రోజా ఇంటిపై దాడి ఘటనలో 30మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి దాడి ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి 30మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి రోజా ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారని కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement