Saturday, April 27, 2024

AP కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ బదిలీ

ఎన్నిక‌ల సంఘ నిర్ణ‌యం
జె నివాస్ కొత్త క‌లెక్ట‌ర్ గా నియ‌యాకం..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ జిల్లా కలెక్టర్ కుత్రిక శుక్ల ను బదిలీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆమె స్థానంలో జే నివాస్ ను ప్రభుత్వం నియమించింది.. ఈ మేర‌కు ఎపి చీఫ్ సెక్ర‌ట‌రీ జ‌వ‌హార్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement