Sunday, April 28, 2024

Big Breaking | క్రిమినల్స్​కి అడ్డాగా ఏపీ మారింది.. పిఠాపురం వారాహి యాత్రలో పవన్​

జనసేన అధికారంలోకి వస్తే శాంతి భద్రతల పరిరక్షణకు ఇంపార్టెన్స్​ ఇస్తామని ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. ఏపీ క్రిమినల్స్​కి అడ్డాగా మారిపోయిందని సీరియస్​ కామెంట్స్​ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఇవ్వాల (శుక్రవారం) జరిగిన వారాహి యాత్ర సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవి చేపట్టడానికి రెడీగా ఉన్నానని, దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా తనను సీఎం చేయాలన్నారు. ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇక.. గూండాలతో గొడవకోసం రోడ్డుమీదకైనా వస్తానని, తనకు అధికార ఇవ్వాల ప్రజలను కోరారు. జగన్​ వంటి దుర్మార్గపు పాలనకు ఎదురు వెళ్లక తప్పడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement