Thursday, May 2, 2024

ప్రభుత్వ సమాచారం లీక్..ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై వేటు

ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులు, ఒక అసిస్టెంట్ సెక్రెటరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనిబాబు, కె.వరప్రసాద్, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లు..ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ముగ్గురు హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లరాదని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement