Sunday, May 5, 2024

బార్ లైసెన్స్ లకు విధివిధానాలు జారీ చేసిన ఏపీ సర్కార్

బార్ లైసెన్స్ లకు ఏపీ ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. సెప్టెంబర్ నుంచి కొత్త బార్లకు అనుమతి ఇచ్చింది. ఈ వేలం ద్వారా టెండర్ల ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో టెండర్ కమిటీ ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement