బోధన సిబ్బంది భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 30 కాలేజీల్లో ఇంటర్న్ షిప్ కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. డిగ్రీ విద్యను ప్రత్యేక యూనివర్శిటీ పరిధిలోకి తేవాలన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement