సినిమా అభిమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా కారణంగా మూతపడిన థియేటర్లను తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 30నుంచి ఏపీలో సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. అయితే జీవో నెంబర్ 35తో సీ సెంటర్లో సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు అంటున్నారు. కాగా, తెలంగాణలోనూ సినిమా థియేటర్లు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement