Monday, April 29, 2024

CM JAGAN: నేడు ఏపీ సీఎం జ‌న్మ‌దిన వేడుక‌లు… విద్యార్థుల‌కు ట్యాబ్‌ల పంపిణీ

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను వైసీపీ నేత‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విద్యార్థుల‌కు గిఫ్టుల‌ను ప్ర‌ధానం చేయ‌నున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఉచితంగా పంపిణీ ప్రారంభించనున్నారు. చింతపల్లిలో ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement