Tuesday, April 30, 2024

Americaలో ఏపీ యువతి మృతి

ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లిన ఏపీ యువతి మృతిచెందింది. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) స్థానికంగా ఫిజియోథెరఫీలో డిగ్రీ చేశారు.

ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ అయింది. దీంతో డ్రైవర్ తో పాటు నాజ్ కూడా స్పృహతప్పారు. జహీరా నాజ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement