Wednesday, May 1, 2024

ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ ఈనెల 28న సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఈనెల 26 తేదీలోగా పంపాలని.. అన్ని ప్రభుత్వశాఖలకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Education: TS ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్‌.. షెడ్యూల్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement