Thursday, May 2, 2024

Breaking: ఏపీ కొత్త కేబినెట్‌ సిద్ధం.. కొత్త మంత్రులు వీరే.. రోజాకు బెర్త్ కర్ఫార్మ్

ఆంధ్రప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గుడివాడ అమర్నాథ్‌, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, బూడి ముత్యాలనాయుడు, విదుదల రజిని, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంజాద్‌ భాష, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పినిపె విశ్వరూప్‌, గుమ్మనూరు జయరాం, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్‌, తిప్పేస్వామి, చెల్లుబోయిన వేణుగోపాల్‌,
నారాయణస్వామి పేర్లు మంత్రుల జాబితలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement