Monday, May 20, 2024

29న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గం ఈనెల 29వతేదీన సమావేశం కానుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలపై కూడా చర్చించే అవకాశముంది. అలాగే పలు అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement