Monday, May 6, 2024

AP Assembly Session: వ్యవసాయ రంగంపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక విస్తారంగా వానలు కురిశాయని తెలిపారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని కురసాల కన్నబాబు విమర్శించారు. కాగా, అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement