Thursday, May 9, 2024

Breaking : ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా మ‌ధుసూద‌నాచారి..గ‌వ‌ర్న‌ర్ ఆమోదం..

ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ‌ద్ద కౌశిక్ రెడ్డి ఫైలు పెండింగ్ లో ఉంది.ఈ లోగా మ‌రో ఫైల్ ని తెలంగాణ ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కోసం పంపంఇంది. కాగా గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా మ‌ధుసూద‌నాచారిని ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. మధుసూదనాచారి గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. రాజ్ భవన్ కు తెలంగాణ కేబినెట్ ప్రతిపాదన పంపింది. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement