Tuesday, April 30, 2024

AP: లంచంతో ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ ఖ‌జానా శాఖ జూనియ‌ర్ అకౌంటెంట్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా ఖజానా శాఖ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో జూనియ‌ర్ అకౌంటెంట్ ప్ర‌సాద్ లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు. రూ.10వేలు లంచం తీసుకుంటుండ‌గా జూనియ‌ర్ అకౌంటెంట్ ప్ర‌సాద్ ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement