Sunday, May 19, 2024

AP: ప‌ల్నాడులో బాంబుల క‌ల‌క‌లం..

ఎన్నికల వేళ పల్నాడులో బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. జంగ‌మేశ్వ‌ర‌పాడులో ఓ ఇంట్లో బాంబుల‌ను గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఇంట్లో బాంబుల‌తో పాటు వేట‌కొడ‌వ‌ళ్లు, ఐర‌న్ రాడ్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు. బాంబులు ఎవ‌రు దాచిపెట్టార‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నాటుబాంబులు, వేట‌కొడ‌వ‌ళ్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement