Thursday, May 2, 2024

Andhra Pradesh : 108, 104 సిబ్బంది సమ్మె నోటీసు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 సిబ్బంది సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈనెల 22లోపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పరిష్కరించకుంటే 23 నుంచి సమ్మె చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు సమ్మె నోటీసు ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవోకు అందజేశారు. 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement