Monday, April 29, 2024

Andhra Pradesh – ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..

అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను. నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమించింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement