Friday, April 26, 2024

రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల మృతి..

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. గుమ్మ‌గుట్ట మండ‌లం దేవ‌రెడ్డిప‌ల్లి గేట్ వ‌ద్ద బైక్ ను వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో వైసీపీ నేత మంజునాథ్, రాయ‌దుర్గం వైస్ ఎంపీపీ స‌త్య‌నారాయ‌ణ మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement