Thursday, April 25, 2024

యల్లనూరు పోలింగ్ కేంద్ర వ‌ద్ద ఉద్రిక్త‌త

యల్లనూరు మండలం పోలింగ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సింగనమల నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జి బండారు శ్రావణి శ్రీ పోలింగ్ పరిశీలన కొరకు యల్లనూరు పోలింగ్ వద్దకు రావడం జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకున్న వైసీపీ పార్టీ జెడ్పిటీసీ భోగతి విజయ ప్రతాప్ రెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement