Thursday, May 2, 2024

Breaking: కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి

క‌బ‌డ్డీ ఆడుతూ గుండెపోటుతో విద్యార్థి మృతిచెందిన విషాద ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంత‌పురం ప‌ట్ట‌ణంలో గుండెపోటుతో 19ఏళ్ల యువ‌కుడు మృతిచెందాడు. పీవీకేకే కాలేజీలో త‌నూజ నాయ‌క్ బీ ఫార్మ‌సీ చ‌దువుతున్నాడు. కాలేజీ గ్రౌండ్ లో క‌బ‌డ్డీ ఆడుతూ త‌నూజ నాయ‌క్ కుప్ప‌కూలాడు. దీంతో త‌నతో పాటు క‌బ‌డ్డీ ఆడుతున్న యువ‌కులు క‌న్నీరు మున్నీర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement