Monday, May 13, 2024

రామ‌కృష్ణారెడ్డి హ‌త్య కేసులో… సీఐ, ఎస్ఐపై వేటు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని స‌త్య‌సాయి జిల్లాలోని రామ‌కృష్ణారెడ్డి హ‌త్య కేసులో హిందూపురం రూర‌ల్ సీఐ, ఎస్ఐపై వేటు ప‌డింది. ఈకేసులో సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ క‌రీంల‌కు వీఆర్ ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. అయితే ఈ హ‌త్య‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. బైక్ పై వ‌చ్చిన ఆ ఐదుగురు దుండ‌గులు ఎవ‌రు.. వైసీపీలో విభేదాలే దీనికి కార‌ణ‌మా అనే ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి…

Advertisement

తాజా వార్తలు

Advertisement