Saturday, May 18, 2024

Breaking: రోడ్డుప్ర‌మాదంలో.. తండ్రీ కొడుకుల మృతి

రోడ్డుప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే తండ్రీ కొడుకులు మృతిచెంద‌గా.. భార్య‌, మ‌రో కుమారుడికి గాయాలైన ఘ‌ట‌న ప‌ల్నాడు ప‌రిధిలోని న‌ర‌స‌రావుపేట‌లో చోటుచేసుకుంది. అయితే ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement