Sunday, April 28, 2024

Alert – తిరుమల నడకదారిలో చిరుత, ఎలుగు సంచారం…

తిరుమల : తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుండి రిపీటర్ మధ్య ప్రాంతంలో ఒక చిరుత, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్ లో నమోదయింది. కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని విజ్ఞప్తి చేయడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement