Saturday, April 27, 2024

ఏపీ సీఎం జగన్‌ను కలిసిన నాగార్జున.. ఏం మాట్లాడారు?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఏపీ సీఎం జగన్ ను కలిశారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం నాగార్జున సీఎంతో భేటీ అయ్యారు. నాగార్జనతోపాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ అంశానికి సంబంధించి కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి చట్ట సవరణ తీసుకురావాలనే అంశంపై చర్చించిన క్యాబినెట్.. సినిమా చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ అంశంపై నాగార్జన మాట్లాడారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్‌ లో ఆమోదం తెలిపింది ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement