Sunday, April 28, 2024

TTD | తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. భక్తురాలు మృతి

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రామాదం జరగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా భక్తురాలు మృతి చెందింది. ఏనుగుల ఆర్చ్ దగ్గర కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన భవాని మృతి చెందింది. అశ్వని ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement