Sunday, May 19, 2024

FLASH: తిరుమలలో ఐదేళ్ళ బాలుడు కిడ్నాప్

తిరుమలలో ఐదేళ్ళ బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్ రాయల్ ను తిరుమల శ్రివారి ఆలయం ఎదురుగు కూర్చుని ఉండగా ఉదయం ఆదివారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ అపహరించి ఏపి 03 జెడ్ 0300 నెంబరుగల బస్సులు మహిళ బాలుడిని తిరుపతికి తీసుకెళ్ళినట్లు పోలీసులు సిసి కెమెరాల పుటేజి ఆధారంగా గుర్తించారు. ఈ మేరకు సిసి కెమెరాల పుటేజిల ఆధారంగా పోలీసులు దర్యాప్చు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement