షిరిడీ, (ప్రభ న్యూస్): మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇవ్వాల (శుక్రవారం) షిరిడీ సాయిని దర్శించుకున్నారు. షిరిడీ వచ్చిన ఆయన సాయి సన్నిధిలో కొద్దిసేపు గడిపారు. అనంతరం బాబా దర్శనం చేసుకున్నారు. కాగా, షిరిడీ సంస్థాన్ తరపున అశోక్ చవాన్ని సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement