Wednesday, May 1, 2024

Biperjoy – రాజస్థాన్ లో వరదలు – నలుగురి మృతి

రాజస్థాన్ లో బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.రాజస్థాన్‌లోని బార్మర్, రాజ్‌సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు. రాజస్థాన్‌లోని జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాల్లో వరదల బారిన పడిన ఆదివారం 59 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.జలోర్‌లోని భిన్మల్ పట్టణంలోని వరద ప్రభావిత ఓడ్ బస్తీలో చిక్కుకుపోయిన 39 మంది పౌరులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర విపత్తు సహాయ దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) కమాండెంట్ రాజ్‌కుమార్ గుప్తా చెప్పారు.

బార్మర్ జిల్లాలోని ధౌరిమన్న పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోవడంతో ఇళ్లలో చిక్కుకుపోయిన 20 మందిని సహాయ సిబ్బంది రక్షించారు.ఆదివారం

Advertisement

తాజా వార్తలు

Advertisement