Thursday, May 2, 2024

Maddirala: గుళికల మందు తాగి యువకుడు మృతి

మద్దిరాల, జులై 26, ప్రభ న్యూస్ : గుళికల మందు తాగి యువకుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని చిన్న నేమిలా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చిన్ననేమిల గ్రామానికి చెందిన యాటకారి సైదులు (40). తాగుడుకు బానిసై మనస్తాపం చెంది గుళికల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతునికి ముగ్గురు కుమారులు, భార్య ఉంది. ఒక కుమార్తె పెళ్లి అయింది. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవ పరీక్షల నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రవీంద్ర నాయక్ తెలిపారు. వారికి పెళ్లి కానీ ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో గ్రామస్తులంతా శోకసముద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement