Saturday, May 4, 2024

రేకుర్తి గుట్టపై మంత్రి గంగుల‌ పూజలు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ సుదర్శన చక్రం శ్రీలక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయ ముఖద్వారం శంకుస్థాపనలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ సూదగోని మాధవి కృష్ణ గౌడ్, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement