Thursday, May 2, 2024

WGL: విద్యుత్ షాక్ తో మహిళ మృతి..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బైని కవిత అనే మహిళ విద్యుత్ షాక్ తో మరణించింది. వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే పంపును భర్త ఛార్జింగ్ పెట్టగా ఇల్లును కడిగే సమయంలో షాక్ కొట్టి మరణించిన విషాద సంఘటన జరిగింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నగేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement