Monday, May 6, 2024

నీట మునిగిన ఐ కె పి సెంటర్….రెండు వేల క్విట్టాళ్ల‌ ధాన్యం నీళ్ల పాలు

కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐ కె పి సెంటర్ నీట మునిగింది.. దీంతో ఇక్కడ ఉంచిన రెండు వేల క్విట్టాళ్ల‌ ధాన్యం నీళ్ల పాలయింది. మొత్తం 50 మంది రైతులు ధాన్యం ను ఐ కె పి కేంద్రాభికి తీసుకు రాగా భారీ వర్షానికి కొనుగులు కేంద్రం చెరువులా మారింది… ధాన్యం నీటిలో మునగడంతో సోమవారం ఉదయం రైతులు కరెంట్ మోటర్ ని అమర్చి నీటిని తొడరు. తడిసిన ధాన్యం పనికి రాకుండా పోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement